covid

    ఢిల్లీకి TDP MP లు..జగన్ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు

    July 16, 2020 / 09:36 AM IST

    వైసీపీ సర్కార్‌పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్‌ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కో�

    హైస్కూల్ నుంచే వాణిజ్య వేత్తలుగా ఎదగాలి

    July 12, 2020 / 07:52 AM IST

    హైస్కూల్‌ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) ఎదగాలనే ఆలోచన తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా ఉద్యోగాలు క�

    కోవిడ్ నిర్ధారణ కేంద్రాలుగా ఇంద్ర బస్సులు

    July 10, 2020 / 09:30 PM IST

    ఏపీలో కరోనా ఎఫెక్ట్ తో అన్ని విధాలుగా ఆర్టీసీ నష్టపోయింది. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రగతి చక్రాలు..ఇప్పుడు రోజుకు రెండు లక్షల మందిని మాత్రమే తీసుకెళ్తున్నాయి. మార్చి 23న నిలిచిపోయిన ప్రగతి చక్రాలు నేటికి పూర్తి�

    కరోనా కట్టడికి జగన్ సర్కార్ ప్లాన్.. త్వరలో ప్రతి జిల్లాలోనూ 5వేల కోవిడ్ కేర్ సెంటర్ బెడ్లు

    July 10, 2020 / 08:36 PM IST

    కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి వుంటే, వెంటనే

    JBS – ADILABAD బస్సులో కరోనా రోగుల ప్రయాణం..ఆందోళనలో ప్రయాణీకులు

    July 5, 2020 / 07:35 AM IST

    తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా భయపెడుతోంది. ఎక్కడికెక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా వైరస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున�

    గుడ్ న్యూస్ : ఆగస్టు 15న Bharat biotech company వ్యాక్సిన్ రెడీ

    July 3, 2020 / 09:25 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోంది. అవును ఈ విషయాన్ని ICMR వెల్లడించింది. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఎంతో మంది శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Bharat biotech company) కూడా…పనిచేస్తో�

    INDIGO ఆఫర్..ఛార్జీలపై 25 శాతం తగ్గింపు..వారికి మాత్రమే

    July 3, 2020 / 08:18 AM IST

    ప్రస్తుతం ప్రపంచంలో కరోనా టైం నడుస్తోంది. లక్షలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా కొనసాగుతోంది. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వీరి ఆరోగ్యం కోసం ప్రభుత్వా

    తెలంగాణలో మరో నెల రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

    July 1, 2020 / 11:22 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. మరో నెల రోజులు అంటే జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం(జూల్ 1,2020) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రమ

    ఏపీలో కరోనా @ 2,205 : కర్నూలులో 608, గుంటూరులో 413

    May 16, 2020 / 06:57 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల సంఖ్యను దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. 2020, మే 16వ తేదీ శనివారం కొత్తగా 48 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్‌ కేసుల సంఖ్య 02

    తెగ వెతికేస్తున్నారు..Google..తల్లి…చెప్పవా మందు ఎలా తయారు చేసుకోవాలి

    April 26, 2020 / 01:21 AM IST

    Google తల్లి..మందు ఎలా తయారు చేసుకోవాలో చెప్పవా..ప్లీజ్. నీ రుణం తీర్చుకోలేము. మళ్లా అడగగం. ఒకేఒక్కసారి చెప్పేయ్. ఇక ఇతరుల సంగతి చూసుకుంటాం..అంటున్నారు. అవును..పాపం లిక్కర్ దొరకక మ

10TV Telugu News