Home » covid
భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది. ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7
తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో నటిస్తూ అభిమానులు మెప్పిస్తున్న నటి సాయి పల్లవి పరీక్షలు రాసింది. ఎగ్జామ్ సెంటర్ లోకి వచ్చిన సాయి పల్లవిని చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మాస్క్ ధరించిన ఈ బ్యూటీ..చిరునవ్వు పలకరిస్తూ..
కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన మహిళ ఇంట్లో కూర్చొని ఉండక స్టార్బక్స్ కేఫ్కు వెళ్లింది. అంతే ఆమెతో పాటు అక్కడకు వచ్చిన వారందరికీ వైరస్ వ్యాపించి కొద్ది రోజుల పాజిటివ్ గా తేలింది. ఆ సీన్ నుంచి సేఫ్ అయినవారు ఎవరైనా ఉన్నారంటే.. అది మాస్క్ పెట్టుక�
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జనాభా.. కరోనా వ్యాప్తికి ఎక్కువ లోనవుతుంది. పట్టణ జనాభాతో పోలిస్తే గ్రామీణ వాతావరణంలోనే ఎక్కువ వ్యాప్తి జరుగుతుందని సెరో సర్వే తొలిదశలో వెల్లడైంది. అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే నిర్వహిం�
విధి నిర్వహణలో ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన వారిలో అసిస్ట�
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని మురళీకృష్ణ ఆస్పత్రి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ హాస్పిటల్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా మురళీకృష్ణ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా వైద్యం అందిస్తామంటూ లక్షలను దండుకుంటోంది. ఆస్పత్రి�
కరోనాతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని కోవిడ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. త్వరలో వైరస్ తగ్గుతుందని చెబుతున్నారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆగస్టు 21 నుంచి.. గుంటూరు, కృష్ణా, అనంతపుర
ఆంధ్రప్రదేశ్ లో పది కేసులు నమోదవుతుంటే.. 9కేసులు మాత్రమే రికవరీ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకూ 62వేల 123మందికి పరీక్షలు జరుపగా 10వేల 080మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో పదకొండు, గుంటూరులో �
మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ.. మహమ్మారి కోవిడ్ వైరస్ మొదలై ఆరు నెలలు అవుతోంది. ఇప్పటివరకూ కరోనా వైరస్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు.. కరోనా లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలు మాదిరిగానే ఉండ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని కరోనా కాటేస్తోంది.. రాజకీయ ప్రముఖులను కరోనా వదిలిపెట్టడం లేదు. మహమ్మారి సమయంలో చాలామంది రాజకీయ ప్రముఖులకు కరోనా సోకింది. ఎందుకిలా రాజకీయ నేతలను కరోనా వెంటాడుత