Covid In Andhra Pradesh : 24 గంటల్లో 458 కేసులు, ఒకరు మృతి

Covid In Andhra Pradesh : 24 గంటల్లో 458 కేసులు, ఒకరు మృతి

Updated On : December 18, 2020 / 7:36 PM IST

Covid In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 69 వేల 062 శాంపిల్స్ పరీక్షించగా..458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. గుంటూరులో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 534 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు. మొత్తంగా..రాష్ట్రంలో 1,11,34,359 శాంపిల్స్ పరీక్షించారు.

జిల్లాల వారీగా :

అనంతపురం : 29. చిత్తూరు 98. ఈస్ట్ గోదావరి : 54. గుంటూరు : 41. కడప : 18. కృష్ణా : 78. కర్నూలు : 13. నెల్లూరు : 26. ప్రకాశం : 06. శ్రీకాకుళం : 13. విశాఖపట్టణం : 28. విజయనగరం : 19. వెస్ట్ గోదావరి : 35. మొత్తం 458.

రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :
ఆంధ్రప్రదేశ్ : 1,11,34,359. కేరళ : 71,79,051. కర్నాటక : 1,27,17,849. తమిళనాడు : 1,32,35,354. తెలంగాణ : 63,06,397. గుజరాత్ : 88,89,965. మహారాష్ట్ర : 1,19,33,956. రాజస్థాన్ : 49,17,294. మధ్యప్రదేశ్ : 42,53,128. ఇండియా : 15,89,18,646.