Home » covid
29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి.
రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Human Flesh Eating Bacteria : 48గంటల్లోనే మరణం..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో డేంజరస్ వ్యాధి
Devotees Rush In Temples : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషి మార్పు వచ్చిందా?
విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల ఆలోచనల్లో మార్పు వచ్�
ఈ వ్యాధి కేసులు 30ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా.. 50ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది.
ఇవాళ 925 మందికి కరోనా పరీక్షలు చేశారు. 54 మందికి సంబధించిన కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది.
కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.
కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల హెచ్చరించారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు వాడాలన్నారు.