-
Home » covid
covid
కోవిడ్ వ్యాక్సిన్లతో నాడీ సంబంధ సమస్యలు..! నిమ్హాన్స్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి.
మళ్లీ కోవిడ్ కలకలం.. సింగపూర్, హాంగ్కాంగ్లో పెరిగిన కేసులు, అప్రమత్తమైన అధికారులు..
రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
48 గంటల్లోనే మరణం..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో డేంజరస్ వ్యాధి
Human Flesh Eating Bacteria : 48గంటల్లోనే మరణం..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో డేంజరస్ వ్యాధి
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషిలో మార్పు వచ్చిందా?
Devotees Rush In Temples : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషి మార్పు వచ్చిందా?
యువతలో విపరీతంగా పెరిగిన భక్తి భావం, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన.. ఈ మార్పునకు కారణం అదేనా?
విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
భక్తులతో నిండిపోయిన ఆలయాలు.. ప్రజల్లో దైవచింతన ఎందుకింతలా పెరిగింది..? కరోనా మనిషిలో మార్పు తెచ్చిందా?
పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల ఆలోచనల్లో మార్పు వచ్�
కొవిడ్ కన్నా డేంజరస్, 48గంటల్లో మనిషిని చంపేస్తుంది..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో భయంకరమైన వ్యాధి
ఈ వ్యాధి కేసులు 30ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా.. 50ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది.
తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్తగా 6 కేసులు నమోదు, ఒక్క హైదరాబాద్లోనే..
ఇవాళ 925 మందికి కరోనా పరీక్షలు చేశారు. 54 మందికి సంబధించిన కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది.
తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే
కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో కరోనా టెన్షన్.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచన
కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల హెచ్చరించారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు వాడాలన్నారు.