Home » covid
గత కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతున్న పోసాని కృష్ణ మురళీ నేడు ఉదయం హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చేరారు. కరోనా సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.
గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.
కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మరోవైపు కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. తాజాగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి 'ప్లాంట్ ఫంగస్' బారిన పడ్డాడు. ప్రపంచంలోనే ఈ ఫంగస్ సోకిన మొదటి కేసు కోల్కతాలో నమోదైంది.
హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్త
తెలంగాణలో ఫ్లూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. H3N2 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా హార్ట్ పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ
దేశంలో కొత్తగా 218 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 2,149కి చేరిందని చెప్పింది. కరోనా కారణంగా మరో ఐదుగురు మృతి చెందారని, వారిలో నలుగురు కేర�
దేశంలో ప్రాథమిక విద్యా ప్రమాణాలు పడిపోవడానికి.. ప్రధాన కారణం కోవిడ్ పరిస్థితులే. కరోనా వైరస్.. మానవాళి మీదే కాదు.. పిల్లల చదువులపైనా తీవ్ర ప్రభావం చూపింది. వరుస లాక్డౌన్లు, కరోనా ఆంక్షలతో.. పిల్లల చదువులు చట్టుబండలయ్యాయ్. కనీసం.. చూసి చదవడం కూ�
Covid cases: దేశంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 2,227 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. యాక్టివ్ కేసుల సంఖ్య మొన్నటి కంటే నిన్న 30 తగ్గిందని వివరించింది. దేశంలో ఇప