Home » Andhra Pradesh
సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్కు వస్తున్న చంద్రబాబు..పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు తెలిపారు.
క్వాంటం కంప్యూటింగ్లో పెట్టుబడులకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్కు ఇస్తారని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
కూటమి నేతల మధ్య గ్యాప్ ఉంటే, క్యాడర్ వార్కు దారితీస్తుందని.. అదే జరిగితే స్థానిక, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోందట క్యాడర్.
మంత్రి పదవులపై కన్నేసిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తున్నారట.
మేయర్ ఎన్నిక అనివార్యమన్న ప్రచారం నేపథ్యంలో.. టీడీపీ ఇప్పటికే పోటీ చేయబోమని చెప్పింది.
రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. 16.30 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి.
క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Andhra Pradesh : గంగవరం పోర్టు వద్ద నిర్వాసిత మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వైఖరికి..