Home » Andhra Pradesh
వాన కురుస్తున్నప్పుడు ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.
2022లో E 7 పేరుతో మరో ఆరుగురితో కలిసి హైదరాబాద్ లో మరో కొత్త బార్ ప్రారంభించాడు జనార్ధన్.
హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తానని అన్నారు.
జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, రెగులర్, ప్రైవేట్ అభ్యర్థులు.. గడువులోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ONGC అధికారులు, ఫైర్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం అంతా కలిసి అప్పట్లో వాటిని చెట్టు తొర్రలోనే కాల్చి బూడిద చేశాయి.
2047 నాటికి భారత్ లో ఏపీ నెంబర్ 1 గా ఉంటుంది'' అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది.
రీ-అసెస్మెంట్లో అర్హులుగా తేలిన వారికే నవంబర్ నుంచి పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పెన్షన్ రావట్లేదని ఆవేదన చెందుతున్న వారికి ఇదో మంచి అవకాశం
ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాకినాడ జిల్లా డి.పోలవరంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.