-
Home » Andhra Pradesh
Andhra Pradesh
దేశంలోని తొలిసారి.. AP ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడో బిడ్డను కంటే రూ.25 వేలతో పాటు 18 ఏళ్ల వరకు
AP Third Child : జనాభా పెరుగుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కన్నా ఎక్కువ బిడ్డలను కనే దంపతులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అలానే ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రతి నెలా ఆర్�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? సర్కార్ ఆలోచన ఏంటి?
బీసీ కోటా పెంపు సాధ్యాసాధ్యాలు, న్యాయ సమస్యల అధ్యయనానికి కమిషన్ వేసింది సర్కార్. బీసీలకు రాజకీయంగా మేలు చేసే ఉద్దేశంతో ఏకంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది.
TTD ఛైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తప్పించండి: MLC లేళ్ల అప్పిరెడ్డి
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డు వివాదాన్ని పక్క దారి పట్టించేందుకు మినిస్టర్ అచ్చెన్నాయుడు.. కులాల ప్రస్తావన తెచ్చారని ఆరోపించారు.
సాయం చేయడంలో YS రాజశేఖర్ రెడ్డిని మించిన వారు లేరు: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంసల వర్షం కురిపించారు. సాయం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నారు.
పదోతరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అలర్ట్.. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన చేసింది.. ఈ ఏడాది పరీక్షలకు హాజ
హిందూ vs క్రిస్టియన్ వివాదం.. క్షమాపణలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
మతాల ప్రస్తావన రావడంతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో మతాల ప్రస్తావన అగ్గి రాజేసింది. చివరకు మంత్రి అచ్చెన్నాయుడు... మండలి ఛైర్మన్ కి క్షమాపణలు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం అంశంపై చర్చిస్తున్న తరుణంలో మండలిలో మతాల ప్రస్తావన వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అసలు సాధ్యమేనా? కూటమి సర్కార్ దీనికి సిద్ధంగా ఉందా?
కేరళ మాత్రమే కాదు.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా తమ అస్తిత్వాన్ని రుజువు చేసుకుంటూ.. ఏనాడో పేరు మార్చుకున్నాయ్. దీంతో ఆంధ్రప్రదేశ్ను కూడా తెలుగునాడుగా మార్చాలనే డిమాండ్పై చర్చ జరుగుతోంది. పేరు మార్చాల్సిందేనని భాషాభిమానులు డిమాండ్
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకాలు ప్రకటన
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద పిల్లల చదువు కోసం ఒక లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇవ్వనుంది.
ఉగాదికి ఇళ్ల జాతర.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఈ ఒక్క ఏడాదిలోనే 10 లక్షల 60 వేల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తాం. అదనంగా 6 నుంచి 7 లక్షల ఇళ్లు కట్టాల్సిన అవసరం ఉంది.
విశాఖలో వైసీపీని నడిపించేదెవరు? ఎందుకీ పరిస్థితి?
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేకపోవడంతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు కార్యకర్తలు.