-
Home » Andhra Pradesh
Andhra Pradesh
బీకేర్ ఫుల్.. బయటకు రావొద్దు.. ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు
Heatwave Alert In AP: 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందంది. 55 మండలాల్లో సాధారణ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది.
డీలిమిటేషన్ రచ్చ.. ఏపీ, తెలంగాలో ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయో చెప్పిన అమిత్ షా..
ఐదు దక్షిణ రాష్ట్రాల్లోని మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 129 నుంచి 195కు పెరుగుతుందని అమిత్ షా తెలిపారు. అదే సమయంలో అధికార శాతం 23.76 నుంచి 23.87 శాతానికి పెరుగుతుందన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప నష్టం లేదు- డీలిమిటేషన్ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
దక్షిణాదికి బీజేపీ వ్యతిరేకం అంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఫైర్ అయ్యారు.
ఏపీలో ప్రారంభమైన జనగణన.. ఫోన్ నుంచే మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.. ఏం ప్రశ్నలు అడుగుతారంటే
AP Census 2027 : ఏపీలో జనగణన తొలి దశ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈసారి జనగణన ప్రత్యేకతలు ఏంటి.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే..
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
Kurnool Road Accident : ఆంధ్రప్రదేశ్ జిల్లా, కర్నూలులో ఘొర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది.
ఏపీలో భానుడి భగభగలు.. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..
Heatwave Alert in AP: 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఏపీ కోటా రాజ్యసభ సీట్ల రేసులో ట్విస్టులు..! ఆశావహుల లిస్ట్లో తెరపైకి ఊహించని పేర్లు..!
జనసేనలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు జోరుగా వినిపిస్తున్నా ఆశ్చర్యకరంగా ఒక ప్రముఖ తెలుగు నిర్మాత పేరు కూడా ముందుకు వస్తోంది.
AP ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలపై ప్రకటన చేసిన మంత్రి లోకేష్.. ఎలా చెక్ చేసుకోవాలంటే..
AP Inter Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ దీనిపై ప్రకటన చేశారు.
బీకేర్ ఫుల్.. ఈ సమయంలో అస్సలు బయటకు రావొద్దు..! ఏపీ ప్రజలకు హెచ్చరిక..
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పల్నాడు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అధిక ప్రభావం ఉండనుంది.
ఏపీ సర్కార్ శుభవార్త.. ఆ ఉద్యోగులకు 2 ప్రత్యేక సెలవులు.. బర్త్ డే, పెళ్లి రోజు నాడు హాలీడే!
AP Police Special Leave : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ ఉద్యోగులకు రెండు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.