Home » Andhra Pradesh
కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించగా, ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్ అవార్డులు ఇచ్చింది.
ఐదేళ్లలో 32వేల కోట్ల రూపాయల కరెంటు చార్జీలు పెంచారు. లక్ష 20వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు.
Social Media Ban : చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Ys Jagan : రెడ్బుక్ రాజ్యాంగంలో జరుగుతున్న దారుణాలకు పిన్నెల్లి గ్రామ పరిస్థితి ఉదాహరణ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి కూడా ఈడీ నోటిసులు ఇచ్చింది.
"ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ వైసీపీ క్రెడిట్. సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం వంటివి మన క్రెడిట్" అని చంద్రబాబు అన్నారు.
ఈ సారి ఇచ్చాపురంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ పట్టుదలతో ఉన్నారని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు.
ఈ ప్రాజెక్ట్ తో పాటు కాకినాడలోనే సుమారు 2వేల కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ ను కూడా ఏఎం సంస్థ ఏర్పాటు చేస్తోంది.