Home » Author »madhu
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు గత నాలుగు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు...
మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు .. వర్షాలకు కోతకు గురై అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనం రావడమే అతికష్టం. దీంతో బాలింత...
ఎవరూ కోవిడ్ బారిన పడి మరణించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4 వేల 111గా ఉంది. ఒక్క రోజులోనే…20 మంది డిశ్చార్జ్...
న్యూయార్క్ ప్రాంతానికి చెందిన నికోల్ జాన్ ఎఫ్ కెన్నెడి విమానాశ్రాయానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉబెర్ యాప్ ఓపెన్ చేసింది. అందులో క్యాబ్ తో పాటు హెలిక్యాప్టర్ సేవలు
గత ఫిబ్రవరిలో షావోమి కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. భారీగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో షావోమి ఏటా 34వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేస్తోంది...
హైదరాబాద్ మహానగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉదయం వేళల్లోనే రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నట్లు...
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది...దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వడగాలులు వ్యాపించాయని, అనేక ప్రదేశాల్లో 45 డిగ్రీల మార్కును దాటిందన్నారు...
ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఉన్న Muntinlupa Sports Complexలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాప్ సీడ్ క్రీడాకారిణి అకానె యమగూచి (జపాన్)తో తలపడింది...
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు జరిగింది. ఆ సదస్సును మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా...
జి.కొత్తపల్లి ఊరి చివర ఇంటి నుంచి గ్రామంలోకి వస్తుండగా గంజి ప్రసాద్ను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. బైక్ నుంచి పడేసి దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి...
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో హై టెన్షన్ కొనసాగుతోంది. వైసీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చివరకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి కారణమైంది. ఎమ్మెల్యేను పోలీసులు ఆందోళనకారుల నుంచి సురక్షితంగా...
శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు...
మహారాష్ట్రలోని భివండికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే...స్థానిక కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ.. మంబాయి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును..
ఏపీ రాష్ట్రంపై ఆయన వ్యాఖ్యలు చేసుంటారని తాను అనుకోనని..అలా చేస్తే ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాలు అంటూ ఆయన కామెంట్స్ చేశారని అనుకుంటున్నట్లు...
ప్రగతి భవన్ కు చేరుకున్న మంత్రి రోజా.. సీఎం కేసీఆర్ ను కలిశారు. సినిమా అంశాలే కాకుండా.. రాజకీయాలపై చర్చించారని సమాచారం...మంత్రి కేటీఆర్ ఏపీలో నెలకొన్న పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి...
అండమాన్ సముద్రంలో తుపాన్ ఏర్పడే అవకాశం ఉందని.. దీని కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని అంచనా వేసింది. మే 04 నాటికి తుపాన్ గా మారి.. మే 05వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని...
దేశంలోని పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు బొగ్గును వేగంగా సరఫరా చేసేందుకు రైల్వే శాఖ...
దూరంగా ఉన్న వాళ్లు ఒకరినొకరు వర్చువల్ గా కలుసుకోవచ్చు. వర్చువల్ గా, రియల్ టైమ్ లో ఒకరినొకరు చూస్తూ.. అన్నీ పనులు చేసుకొనే అవకాశం ఉంది. స్నేహితులు ఏదైనా టూర్ కు వెళితే.. మీరు మిస్ అయ్యారని...
దేశం ముందుకు పోవాలంటే.. అభివృద్ధి ప్రధాన కీలకమన్నారు. 2014లో నేషనల్ హైవేలు 2700 కిలోమీటర్లు జాతీయ రహదారులుండేవని, ప్రస్తుతం 5 వేల కిలోమీటర్ల మేర హైవేలున్నాయన్నారు. దాదాపు...
అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి గచ్చిబౌలి నానక్ రామ్ గూడ వేదిక కానుంది. దాదాపు 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు...