Home » Andhrapradesh News
సింహాచలంలో స్వామి వారి నిజరూప దర్శనాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ తదియలో మంగళవారం వేకువజాము నుంచి అప్పన్న నిజరూపంలో దర్సనమిచ్చారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరుపున రూ.2 లక్షలు చెక్కును అందించారు
మహిళలు, చిన్నారుల భద్రత కొరకు పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ దిశ పాట్రోలింగ్ వాహనాలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది
తమను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ వందలాది మంది బీమా మిత్రలు సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.
అనంతపురం జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు అటు వాహనదారులను ఇటు జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీ కొనసాగిస్తోందని ఘాటు వ్యాఖ్యాలు చేశారాయన. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయని,...
బోండా ఉమా 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రాంతీయంగా వైసీపీ నేతల కనుసన్నల్లోనే కొత్త జిల్లాల విభజన జరిగిందని ఆరోపించారు.
జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆత్మకూరు చేరుకున్నారు. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
విజయవాడ కొత్త సీపీ ఎవరు?
2021 - 22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు మద్యం విక్రయాలను నిషేధించారు.