Home » media bulletin
గత 24 గంటల్లో 3 వేల 801 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 046 మంది...
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 239 కరోనా యాక్టివ్ కేసులుండగా..మొత్తం ఇద్దరు చనిపోయారు. మొత్తం 4 వేల 778 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,14,105 మందికి పరీక్షలు నిర్వహించగా.. 638 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1280 కేసులు నమోదయ్యాయని, 15మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 21 వేల 137 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 483 మంది చనిపోయారు.
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 3 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల 236 నమూనాలు పరీక్షించగా.. 3 వేల 527 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 27 మంది చనిపోయారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. మృతి చెందిన వారి సంఖ్య 2928 చేరుకుంది. 6026 మంది డిశ్చార్జ్ అయ్యారు.
positive cases COVID 19 in Telangana : తెలంగాణ (Telangana) లో గత 24 గంటల్లో 472 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. 509 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 84 వేల 863కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 76 వేల 753 ఉన్నాయి. ఇద్దరు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 531 మందికి చేరుకుంది. 2020, డిసెంబ�
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు (COVID 19 in Telangana) భారీగా తగ్గిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడం, నిబంధనలు పాటిస్తుండడంతో పాజిటివ్ కేసులు తక్కువగా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 316 కేసులు నమోదు కాగా..612మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 81 �
Corona Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 62 వేల 215 శాంపిల్స్ పరీక్షించగా..479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొ