Home » Cow urine
కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని ఎంవీ కళాశాలలో విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎంవీ కళాశాలను మంగళవారం సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శించిన తర్వాత ఆ స్థలాన్ని శుద్ధి చేసేందుకు విద్�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సువర్ణ విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ అవినీతి వల్ల విధానసభ భవన్ కలుషితమైందన్నారు. అన్నట్
ఆయుర్వేదంలో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి చెప్పారని, ఇది అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆవు మూత్రంలో కుకురిన్ ఉంటుందని, ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తుందని పేర్కొన్నారు
టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా హుబ్బలిలోని ఈద్గా మైదానంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఎంఐఎం అధినేత ఓవైసీ అనుమతి తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో గురువారం (నవంబర్ 10) టిప్పు సుల్తాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇకపోతే.. ఈద్గా మైదా�
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని వెల్లడించారు.
గోమూత్రం తాగితే కొవిడ్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ చెప్తున్నారు. దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుందని అన్నారు. తాను ప్రతి రోజూ...
ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఈ గోశాలలోని కోవిడ్ బాధితులకు గోమూత్రంతో వైద్యం చేస్తున్నారు. గోమూత్రంతో తయారైన ఔషధాలతో వైద్యం చేస్తున్నారు. ‘గోమూత్రం’ గోమూత్రంతో పాటు గోమూత్రంతో తయారు
కరోనావైరస్తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే గో మూత్రం చాలు వైరస్ మాయమైపోతుందని.. రూమర్లు పుట్టిస్తున్నారు. ఏ రకంగా సర్టిఫై కాని ఈ సొంత వైద్యంతో ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. �
కరోనా వైరస్.. మూడు నెలల్లోనే యావత్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. మందుల్లేవంటూ ఐసోలేషన్లో వార్డుల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. శాస్త్రవేత్తలు మందు కనుగొనే పనిలో ఉంటే హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ గో మూత్రం
ఆ దేశంలో గోమూత్రంతో బంగారం పండిస్తున్నారు. బీడుభూములు కూడా బంగారు పంటలుగా మారిపోతున్నాయి. భూసారం క్షీణించి పంటల దిగుబడి తగ్గిపోతున్న పరిస్థితుల్లో గోమూత్రంతో తయారుచేసిన సేంద్రీయ ఎరువులు భూమి సారవంతం కోల్పోకుండా రక్షిస్తున్నాయి. పంటలు బ�