Home » creates nuisance
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యం మత్తులో కొంతమంది యువకులు నానా రచ్చా చేశారు. అడ్డుకున్న స్థానికులపై దాడికి దిగారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో పీకల దాకా మద్యం సేవించిన బీహార్ యువకులు నడిర�