Home » cricket
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2007లో ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు తరుపున ఆడిన రోహిత్ శర్మ, 14 ఏళ్ల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా �
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. జీనియస్ లలో ఒకడైన ఈ ఇండియన్ క్రికెటర్ చాలా విలువైన వ్యక్తి అంటున్నాడు.
అమెరికన్ సీరియల్ ఫ్రెండ్స్ F.R.I.E.N.D.S అంటూ జరిగే గెట్ టూ గేదర్ సీరియల్ గురించి తెలిసే ఉంటుంది. రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా దానినే ప్రస్తావిస్తూ... ఓ ట్వీట్ పోస్టు చేశాడు.
శ్రీలంకలో టీమిండియా పర్యటనకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ పర్యటన కొనసాగనుంది. భారత జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నారు.
టీమిండియా ఫేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇకపై టెస్టు క్రికెట్ ఆడడని వస్తున్న రూమర్లపై స్పందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగనున్న ...
Anushka Sharma-Virat Kohli: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి మరింత దిగజారుతోంది. అటువంటి పరిస్థితిలో, ప్రజలకు సహాయం చేయడానికి చాలా మంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. అదే సమయంలో, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు అతని భార్య నటి అనుష్క శర్మ కూడా �
క్రికెట్కు.. ఆటోమొబైల్స్ కు చాలా ఏళ్లుగా సుదీర్ఘ సంబంధమే ఉంది. క్రికెట్ తొలి రోజుల నుంచే లగ్జరీ కార్లకు క్రికెటర్లకు ఉన్న రిలేషన్ కొనసాగుతూ ఉంది. దశాబ్దాల క్రితమే ...
బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్లో ఉంచినప్పటికీ కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఈ అంశం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
ఐపీఎల్కు సైతం కరోనా సెగ తగిలింది. ఇద్దరు ప్లేయర్లు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో నేడు(మే 3,2021) జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్�
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత మామూలుగా లేదు. రోజురోజుకూ భారీగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మే నెలలో కరోనా విశ్వరూపం చూపనుందని అధ్యనాలు చెబుతున్నాయి. దీంతో అందరిలోనూ భయాందోళన నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్