Home » crime
కాసుల కక్కుర్తితో మనిషి దిగజారిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలు కూడా మర్చిపోతున్నాడు. డబ్బు కోసం దారుణాలకు ఒడిగడుతున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ కూతురు తన తండ్రినే అడ్డ�
చోరీలు చేసిన వచ్చిన డబ్బుతో ఆకలి తీర్చుకునే దొంగలను చూశాం. దోచుకున్న సొత్తుతో జల్సాలు, ఎంజాయ్ చేసే వాళ్ల గురించి విన్నాం. కానీ, కామకోరికలు తీర్చుకునేందుకే చోరీల బాట పట్టిన దొంగలను చూశారా? కనీసం విన్నారా? అవును.. ఆ ఇద్దరు చోరాగ్రేసుల స్టైలే వే�
హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. బ్యాంక్ నుంచి వచ్చామంటూ ఇంట్లోకి చొరబడి యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో రీతిలో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. కేవైసీ పేరుతో ఎంతోమందిని చీట్ చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను క్�
సీసీ ఫుటేజీ ఆధారంగా నిజం వెలుగుచూసింది. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఓ బల్లి అని తేలింది. సీఐ శేషారావు తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందప
ఆ వృద్ధుడి పేరు జెరాన్ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. 2019లో ఫిక్స్డ్ డిపాజిట్, దానిపై వడ్డ�
దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. దర్జాగా వచ్చి దోచేస్తున్నారు.
దేవుడి దర్శనం కోసం వచ్చాడు. పరమ భక్తుడిలా బిల్డప్ ఇచ్చాడు.
పుణెలో 23ఏళ్ల మహిళ ఆత్మహత్య కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
husband kills wife as she want to go america: ఇది గుండెలు పిండే విషాదం. అగ్రరాజ్యం అమెరికా… ఆలుమగల మధ్య చిచ్చు పెట్టింది. క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. మనస్పర్థలు ఆ వృద్ధ దంపతులను తిరిగిరాని లోకాలకు పంపాయి. శేష జీవితంలో ఒకరికొకరు తోడునీడగా కాలం వెళ్లదీయాల