Home » Current Political Scenario
సంతనూతలపాడులో సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సైకిల్ పార్టీ గెలిచింది కేవలం మూడుసార్లు మాత్రమే ! 2014లో మంత్రి సురేష్ ఇక్కడ వైసీపీ నుంచి విజయం సాధించగా.. 2019లో సుధాకర్ బాబు గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్య�
Hindupur Lok Sabha Constituency: అనంతపురం జిల్లా హిందూపురం.. ఓ ప్రాంతమో, పార్లమెంట్ నియోజకవర్గమో కాదు.. ఓ ఎమోషన్ ! ఎన్టీఆర్తో అనుబంధం కనిపిస్తుంది.. కత్తులు దూసుకునే నేలలో రాజకీయం కఠినంగా వినిపిస్తుంది.
అవనిగడ్డలో సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానం కావడంతో.. టీడీపీ, జనసేన కలిస్తే.. సింహాద్రి రమేష్కు ఎదుర్కొనేందుకు బలం సర�
పాలకొండలో విశ్వసరాయి కళావతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా.. పాలకొండ, వీరఘట్టం మండలాల్లో తూర్పు కాపులు ప్రధాన సామాజికవర్గంగా ఉన్నారు. పాలవలస కుటుంబానికి నియోజ
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. మొదటి 5 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. తర్వాత.. తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచింది. 2014 దాకా.. అయితే కాంగ్రెస్.. కాకపోతే టీడీపీకి చెందిన నేతలే.. ఇక్కడ ఎంపీలుగా ఎన్నికయ్యారు. మొట్టమొదట�
బోథ్ అసెంబ్లీ నియోజవర్గంలో రాథోడ్ బాపూ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచార�