Customers

    జియో కస్టమర్లకు గుడ్ న్యూస్: 30 నిమిషాల ఫ్రీ టాక్ టైమ్

    October 12, 2019 / 01:55 PM IST

    ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని చెప్ప్పిన రెండ్రోజుల్లోనే జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీఛార్జి చేసుకున్న కస్టమర్లకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఇంగ్లీష్ మీడ�

    జియో షాక్ ఇచ్చిన గంటల్లోనే : వోడాఫోన్-ఐడియా గుడ్ న్యూస్

    October 10, 2019 / 12:20 PM IST

    రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు

    సూపరో సూపర్ : స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు అప్పు ఇవ్వబడును

    September 27, 2019 / 09:30 AM IST

    శాంసంగ్ ఇండియా కొత్త కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకోస్తోంది. ఇండియాలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే తమ కస్టమర్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని భావిస్తోంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ కొనలేని కస్టమర్లకు స్వయంగా లోన్�

    నిలువునా దోచేస్తున్నారు : బుక్‌ మై షో, పీవీఆర్ చీటింగ్‌ బట్టబయలు

    March 15, 2019 / 06:13 AM IST

    ప్రముఖ మూవీ టికెటింగ్ అప్లికేషన్లు, వెబ్ సైట్లు.. బుక్ మై షో, పీవీఆర్ ల చీటింగ్ బయటపడింది. జనాలను అడ్డంగా దోచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. వారు చేస్తున్న మోసం పేరు..  ఇంట‌ర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ. సాధారణంగా టికెట్ బుక్ చేసే సమయంలో జీఎస్టీ క

    ATMకు వెళ్తున్నారా? : కార్డు గికేటప్పుడు జాగ్రత్త!

    March 8, 2019 / 11:10 AM IST

    న్యూ డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. పాత డెబిట్ కార్డులకు కాలం చెల్లింది. మాగ్నటిక్ కార్డులకు బదులు చిప్ డెబిట్ కార్డులు వచ్చేశాయి.

    ‘ఏఐ’ బాటలో బ్యాంకులు : చిటికెలో సర్వీసులు!

    February 28, 2019 / 08:00 AM IST

    ఢిల్లీ : టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ హవా నడుస్తోంది. బ్యాంకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో కస్టమర్లకు చిటికెలో సర్వీ

10TV Telugu News