Home » Customers
sbi issues warning for customers: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. లోన్లు, ఆఫర్లు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంది. ‘మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి’ అని ఎస్బీఐ తన ట్విట్టర్ ద్వారా �
hotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పె
dirty picture in hotels and restaurants: మీరు నాన్వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్లంటే పడి చస్తారా..? రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టే..? నమ్మడం లేదా..? హోటల్ కిచెన్లో
Hyderabad City Bus Pass : హైదరాబాద్ సిటీ బస్ పాస్ వినియోగదారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. లాక్ డౌన్ లో వినియోగించుకోలేకపోయిన బస్ పాసులు తిరిగ�
కరోనా కారణం నిత్య జీవితంలో మాస్క్లు అనేవి కచ్చితంగా ప్రతి ఒక్కరు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా కష్టకాలంలో వివిధ రకాల మాస్క్లు మనకు మార్కెట్లో కనిపించాయి. కరోనా కాలూంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా మూతపడ్డ హోటల్స్, రెస్టారెం�
RBI Rules : బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ (RBI) సరికొత్త గైడ్లైన్స్ సిద్ధం చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత సెక్యూరిటీ కల్పిస్తూ మార్గదర్శకాలను రూపొందించింది. 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నట�
భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్న పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా సోకుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ
కరోనా వైరస్ ను తరమికొట్టడానికి ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే వైరస్ వ్యాప్తి చెందకుండా చేయవచ్చని ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశా�
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.
దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో తన సేవలపై వివరణ ఇచ్చింది. తమ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. తమ సేవల్లో ఎలాంటి అంతరాయం వుండదని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్య