Home » Customers
తీవ్ర సంక్షోభం ఊబిలో చిక్కుకుపోయిన యస్ బ్యాంకు బుధవారం(మార్చి-18,2020)మొత్తం బ్యాంకింగ్ సర్వీసులను పునరుద్ధరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1132 యస్ బ్యాంక్ బ్రాంచ్ లు ఇప్పుడు తమ కస్టమర్ల కోసం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్చి-5,2020న యస్ బ్యాంక్ పై రిజర్వు �
యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం
ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వినియోగదారులు తన తక్షణ డబ్బు బదిలీ సేవలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా కొన్ని చెల్లింపులు చేయవచ్చని యెస్ బ్యాంక్ యాజమాన్యం �
భారతదేశ అతి పెద్ద ప్రైవేట్ రంగ సంస్థ HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డును కలిగి ఉన్నారా? నెట్ బ్యాంకింగ్, మెుబైల్ యాప్ లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం జనవరి 18, 2020 న బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తె
2020లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో అనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ మేరకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. దీనికి
ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న ఉల్లి ధరల కారణంగా దేశంలోని పలు చోట్ల ఉల్లి దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఉల్లి సామాన్యుడికి ఎంత ఖరీదైనదిగా మారిపోయిందో. ఇక కిలో ఉ�
దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్
కెమెరా క్వాలిటితో పాటు మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ ఫోన్లు డేటా చోరీకి గురయ్యాయి. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ నుంచి యూజర్ల సమాచారం అంటే పేరు, మెయిల్ ఐడీలు వంటివి లీక్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన
ఏటీఎం మోసాలతో ఆగలేదు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు UPI పేమెంట్స్ మోసాలకు తెగబడ్డారు. యూనిఫయిడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ప్లాట్ ఫాంపై UPI పేమెంట్స్ చేసే యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అదే స్థాయిలో UPI పేమెంట్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డెబిట్ కా
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఓ హోటల్ లో పెద్ద యుద్ధమే జరిగింది. కస్టమర్లు ఓ హోటల్ లోని వంటగదిలోకి ప్రవేశించి.. క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదని హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. భోపాల్ లో సోమవార