Home » Customs Officials Seize
కేరళలో కస్టమ్స్ అధికారులు 23 ప్రాంతాల్లో చేసిన దాడుల్లో రూ.50కోట్ల విలువగల 123 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత బంగారం ఎక్కడ, ఎలా దొరికిందన్న డౌట్ మనకు రావచ్చు. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోందని ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీం�