Home » Dangerous misuse
మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ప్రజలు నమ్మకం పెట్టుకుని ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రభుత్వం దారుణంగా దుర్వినియోగం చేస్తుందని ఆమె ఆర