Home » dasara
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా దసరా పండుగకి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
దసరా ఉత్సవాలపై కరోనా ప్రభావం
Dharani Portal Launch : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తహసీల్దార్లకు ట్రైనింగ్ ఇస్తోంది ప్రభుత్వం. మరోవైపు… ధరణి పోర్టల్ ప్రారంభించే వేదికను కూడా �
dussehra greetings : దసరా, నవరాత్రి ఉత్సవ్, దుర్గాపూజ, శారదోత్సవం. ఇలా పేరేదైనా కాని.. పండగ మాత్రం ఒక్కటే. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండగ దసరా. ప్రాంతాన్ని బట్టి, అక్కడి సంస్కృతిని బట్టి వేర్వేరుగా చేస్తున్నా.. భిన్నత్వంలో ఏకత్వం చూస
rtc bus services: దసరా తర్వాతే తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తేల్చి చెప్పారు. శాశ్వత ఒప్పందం చేసుకున్నాకే బస్స�
CM Jagan Dasara greetings : రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శ�
indrakeeladri kanaka durgamma : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ఆకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం రెండు ప్రత్యేక అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఒకే రోజు రెండు తిథులు అష్టమి, నవమి ఉండటంతో రె�
private bus operators: లాక్డౌన్ అన్లాక్తో దాదాపుగా పూర్తిస్థాయి సడలింపులు వచ్చినప్పటికీ అంతర్రాష్ట్ర, దూర ప్రయాణాలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లు అరకొరగా తిరుగుతుండటం, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో.. ఇదే అదనుగా �
rtc buses: దసరా పండుగ దగ్గర పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయా..? అంతర్రాష్ట్ర సేవలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందా..? కనీసం పండుగ పూట అయినా రెండు ఆర్టీసీ సంస్థలు రాజీకొస్తాయా..? ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య పండక్�
special Telangana buses for dasara 2020 : దసరా పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే నవరాత్రులు మొదలయ్యాయి కూడా. నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..నష్టాల్లో ఉన్న ఆర్టీసీ..దీనిని క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తోంది. అ�