Delhi

    మాజీ ఇంటెలిజెన్స్‌‌చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్, సస్పెన్షన్‌ను సమర్థించిన కేంద్రం

    March 7, 2020 / 11:18 AM IST

    మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వెంకటేశ్వరావు పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది.

    కరోనా టెస్ట్…300 భారతీయుల శాంపిల్స్ తో ఢిల్లీకి ఇరాన్ విమానం

    March 6, 2020 / 12:45 PM IST

    ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకి ఇరాన్ లో దాదాపు 120మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 3వేల 513మంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇరాన్ కరోనా దెబ్బతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇరాన్

    ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు

    March 6, 2020 / 06:35 AM IST

    దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో  కరోనా పా�

    కరోనా భయం…మార్చి-31వరకు పాఠశాలలకు సెలవులు

    March 5, 2020 / 01:26 PM IST

    ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు భయపడుతున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేరు వింటేనే ఇప్పుడు ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంట. ద

    కరోనా ఎఫెక్ట్..మాస్క్ పెట్టుకుని పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ 

    March 4, 2020 / 10:09 AM IST

    కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహ్మమ్మారి  ప్రపంచాన్ని కబాడీ ఆడేసుకుంటోంది. దీని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్‌ భారత పార్లమెంట్‌కు పాకింది. చాలా మంది ఎంపీలు కరోనా ఎఫెక్ట్�

    భారత్‌లో కరోనా విజృంభణ, 28 కేసులు నమోదు, రోగి నుంచి మరో ఆరుగురికి కరోనా

    March 4, 2020 / 07:36 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28

    తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ? 

    March 3, 2020 / 06:49 PM IST

    అదిగో ఇదిగో.. అంటూ  రాష్ట్ర అధ్యక్ష పదవి ఊరిస్తోంది. ఆలస్యం చేస్తూ ఆశావహులను ఉసూరు మనిపిస్తోంది. ఇక ఇప్పట్లో పదవి దక్కేది లేదులే అని నిట్టూరుస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి ఓ టీమ్‌ ఫ్లయిట్‌ వేసుకొని దిగింది. అంతే మళ్లీ పోతున్న ప్రాణం తిరిగొచ్చ�

    భారత్ లో ఆరుకి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

    March 3, 2020 / 04:14 PM IST

    భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. గత నెలలో కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ వైరస్ కు ప్రధానకేంద్రమైన చైనాలోని వూహాన్ సిటీ నుంచి వచ్చినవాళ్లే. అయితే సోమవారం(మార్చి-2,2020)దుబాయ్ నుంచి �

    కరోనా వైరస్ పై స్పందించిన మోడీ

    March 3, 2020 / 01:56 PM IST

    కరోనా వైరస్‌(కోవిడ్-19) పై ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్‌లో ప్రధాని తెలిపారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయం

    గాంధీలో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగిస్తున్న కరోనా రోగి, భయాందోళనలో డాక్టర్లు, పేషెంట్లు

    March 3, 2020 / 07:00 AM IST

    హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అందరిని టెన్షన్ పెడుతున్నాడు. గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లను ఆందోళనకు గురి చేస్తున్నారు.

10TV Telugu News