Home » Delhi
జీవితంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అదృష్టం ఏ రూపంలో అయినా వరించొచ్చు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోవచ్చు, నిరు పేద కోటీశ్వరుడు అవ్వొచ్చు. అందుకే.. ఏ నిమిషానికి ఏం
21ఏళ్ల తస్లీన్ ఫాతిమా వాలెంటైన్స్ డే రోజున 22ఏళ్ల అష్ఫక్ హుస్సేన్ను పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన వ్యక్తిని షూట్ చేసి చంపేశారు. అత్తారింటికి వచ్చిన తొలి రోజే భర్త చనిపోవడం.. అసలు భర్త గురించి కూడా పూర్తి వివరాలు తెలియక�
దేశ రాజదాని ఢిల్లీకి కొత్త పోలీసు బాస్ వచ్చాడు. ప్రస్తుతం ఉన్న కమిషనర్ అమూల్య పట్నాయక్ పదవీకాలం 2020, ఫిబ్రవరి 29వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త కమిషనర్ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసు కమిషనర్గా ఎస్. ఎస్. శ్రీవాస్తవను కేంద్ర హోం శ�
రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించారు.
దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవ
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ వ్యాప్తి కారణంగా..చైనాలో చిక్కుకపోయిన 76 మంది భారతీయులను క్షేమంగా భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇందులో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన జ్యోతి ఉన్నారు. జ్యోతి సురక్షితంగా ఢిల్లీకి చేరు�
సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీ అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ అల్లర్లతో విద్యార్ధులు స్కూల్ కు వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఏం జరగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో స్కూల్ కు సెలవులు కూడా ఇచ్చారు. పర�
సరగసీ.. అద్దె గర్భం పర్వంలో ఇది కొత్త వివాదం. ఇల్లు అద్దెకిచ్చినట్లుగా గర్భాన్ని అద్దెకివ్వటమేంటి? కన్నపేగుకు వెలకట్టటమేంటి? వంటి ఎన్నో వివాదాలు…విమర్శలు ఎన్నో..ఎన్నెన్నో.సరోగసిపై భిన్నవాదనలు ఉన్నాయి. సరోగసీ ద్వారా బిడ్డల్ని మరో కడుపుల
ఢిల్లీ అల్లర్లను కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఖండించారు. వెంటనే హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసపై ఆమె స్పందించారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ�
రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నాయకులకు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సూచించారు. దేశ రాజధానిలో శాంతిని నెలకొల్పడానికి మరియు గందరగోళానికి కారణమయ్యే, ప్రజలకు తప్పుడు సందేశం పంపే పని చేయకూడదని బీజేపీ నాయకులతో పాటుగా అన్ని పా�