Home » Delhi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ రోజు భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించారు. రాజ్ ఘాట్లో మహాత్మాగాంధీకి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. అనంతరం రాజ్ ఘాటల్ లో ట్రంప్ తన భార్య మెలనియాతో కలిసి ఓ మొక్కను నాటారు.
రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ట్రంప్ దంపతులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోడీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ట్రంప్ త్రివ
నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే మహిళలు వచ్చే జన్మలో ఆడ కుక్కలుగా పుడతారు. ఆ వంట తిన్న పురుషులు మరుజన్మలో ఎద్దులవుతారు. ఇది మన శాస్త్రాలు
దేశరాజధానిలో 24గంటలు గడవకముందే ఇవాళ(ఫిబ్రవరి-24,2020)మళ్లీ హింస చెలరేగింది. రెండవ రోజు కూడా ఢిల్లీ భగ్గుమన్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని భజన్పురా, మౌజ్పుర్, జ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బీఫ్ ప్రియులు. ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఫుడ్ మెనూలో బీఫ్ ఉండాల్సిందే. బీఫ్ తినందే ఆయనకు ముద్ద దిగదు. సౌదీ అరేబియా లేదా సింగపూర్ వెళ్లినప్పుడల్లా ఒకవైపు కెచప్.. చిన్న సీసాల్లో స్టీక్ వంటి మెనూతో ఆయనకు
ఢిల్లీలోని మౌజ్పూర్ ప్రాంతంలో సీఏఏ-సీఏఏ వ్యతిరేకుల మధ్య జరుగుతున్న ఆందోళనలపై కపిల్ మిశ్రా వార్నింగ్ ఇస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన కపిల్.. ఢిల్లీ పోలీసులకు మూడు రోజులు మాత్రమే గడువు ఇస్తున్నట్లు హెచ్చరించాడు. షహీన్బాగ్
కొందరు పెద్దల మూర్ఖత్వం ఒక యువతి నిండు ప్రాణాన్నిబలిగొంది. మనుషుల ప్రాణాల కంటే సమాజంలో పరువే ముఖ్యంగా బతుకుతున్నారు. కన్న బిడ్డలపై ప్రేమ కంటే కులం,మతం, ఆస్తి, అంతస్తులపై ప్రజలకు మమకారం పెరిగిపోతోంది, సమాజం మారుతున్నా…. హైటెక్ యుగంలోకి
వాణిజ్యంపై అధిక సుంకాలతో భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక
నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహార్ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి తీయాలని కోర్టు జారీ చేసిన డెత్వ�
ఉరికంబమెక్కకుండా ఆలస్యంచేయడానికి ప్రయత్నిస్తున్న నిర్భయదోషుల బుర్రలోకి, కొత్త ఆలోచన వచ్చింది. కేసులో ఇదే కొత్త ట్విస్ట్. దోషి వినయ్ శర్మ ఢిల్లీ కోర్టుకెళ్లారు. తానో పిచ్చివాడినని అన్నాడు. అతని లాయర్ మాట కూడా ఇదే. వినయశర్మ తల్లిని కూడా గుర్�