Home » Delhi
వైరల్ పిచ్చి ముదురుతోంది. అందుకోసం ఏం చేయడానికైనా కుర్రకారు ఫీల్ అవ్వట్లేదు. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు స్కర్ట్లు ధరించి ఢిల్లీ మెట్రో ఎక్కారు. వింత పోకడలు చూసి జనం మండిపడుతున్నారు.
టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియా వచ్చారు. ఢిల్లీ పర్యటనలో లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ లోని చిత్రాలను చూసి ఆయన ఫిదా అయిపోయారు. వాటిని చూసి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఎవరినైనా ఊహిస్తూ వారి చిత్రం గీయడం ఎంతో కష్టమైన పని. ఆర్టిస్ట్లకు అది అందెవేసిన చేయి. ఓ ఆర్టిస్ట్ అందరిలా కాకుండా రకరకాల వస్తువులను ఉపయోగించి విభిన్నమైన చిత్రాలు గీస్తున్నాడు. ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా షాంపూతో అతను వేస�
Delhi liquor scam: ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణలో నిందితుల నుంచి సీబీఐ అనేక విషయాలు రాబట్టింది. వాటి ఆధారంగా కేజ్రీవాల్ ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ పాలసీని ఏప్రిల్11న యూజీసీ నోటిఫై చేసింది. ఇక నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని యూజీసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Covid Cases: భారత్ లో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 దేశంలో వ్యాప్తి చెందుతోంది.
Telangana elections 2023: రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది.
Delhi liquor scam: ఓ కారణం వల్ల కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలని భావిస్తున్నారని ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ చెప్పారు.
ఎంపీగా అనర్హత వేటు తరువాత రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని మార్చి 27న రాహుల్ గాంధీకి హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ 2004 నుంచి 12 తుగ్లక్ లేన్ నివాసంలో ఉంటున్నారు.
Delhi: కారుతో ఢీ కొట్టిన ఆ యువకుల ముందు ఆ సమయంలో అంజలిని కాపాడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అయినప్పటికీ వారు ఆమెను కాపాడలేదని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.