Home » Delhi
మృత్యువు ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఓ యువకుడు రైలులో కిటికీ దగ్గర కూర్చొని ప్రయాణిస్తున్నాడు. కిటికీ అద్దాలను పగులకొట్టుకుని మరీ ఓ రాడ్డు రూపంలో మృత్యువు వచ్చి అతడి ప్రాణాలు తీసింది. ఢిల్లీ-కాన్పూర్ నీలాచల్ ఎక్�
శ్రద్ధా వాకర్ను చంపినందుకు పశ్చాత్తాపపడటం లేదు ఆఫ్తాబ్ అమీన్. పాలిగ్రాఫ్ పరీక్షలో ఈ విషయం వెల్లడైంది. అలాగే శ్రద్ధా వాకర్ తన ప్రేయసిగా ఉన్నప్పటికీ మరికొందరు యువతులతో డేటింగ్ చేసినట్లు ఆఫ్తాబ్ తెలిపాడు.
మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక సభలో ఒక మహిళ ప్రసంగిస్తోంది. ఆ పక్కనే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అంతలోపే ఆ మహిళ తన ప్రసంగాన్ని ఆపేసి, పక్కనున్న ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టింది.
గుజరాత్ లోని సూరత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైపునకు గుర్తుతెలియని వ్యక్తి రాయిని విసిరేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎం కేజ్రీవాల్ పర్యటనలో భద్రతా వ�
ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇవాళ గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఉదయం ఢిల్లీ అంతటా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఈ పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయి రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప�
ఢిల్లీలో ఒక యూట్యూబ్ జంట హనీ ట్రాపింగ్కు పాల్పడింది. ఒక వ్యాపారికి దగ్గరైన యువతి, అతడితో ఏకాంతంగా గడిపింది. దీనికి సంబంధించిన ఆధారాల్ని ఆ జంట సేకరించింది. తర్వాత ఇద్దరూ కలిసి వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలకుపైగా వసూలు చేసింది.
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్లు తేల్చింది. బీహార్ రాష్ట్రంలో వంద మందికి కేవలం 52.87 ఫోన్లు మాత్రమే వాడుతున్నారని తాజా నివేదిక ద్వారా వెల్లడైం�
ఓ చైన్ స్నాచర్ బైకుపై పారిపోతున్నాడు. అతడిని గుర్తించి వెంబడించిన పోలీస్ కానిస్టేబుల్ చివరకు ఓ చోట దొంగను గట్టిగా పట్టేసుకున్నాడు. పోలీసును వదిలించుకుని పారిపోవడానికి దొంగ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చైన్ స్నాచర్ బైక్ పై పారిపోతుండగా, అతడ
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతకు చెందిన ఫార్చ్యూనర్ కారు చోరీకి గురైంది. ఈ కారు చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన సిగ్గుచేటని ఆ నేత వ్యాఖ్యానించింది.
ఆస్ట్రేలియాలో పని చేస్తూ, అక్కడి మహిళను హత్య చేసిన భారతీయుడిని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం హత్యకు పాల్పడ్డ నిందితుడు, ఇండియా పారిపోయి వచ్చేశాడు. భార్య, పిల్లల్ని అక్కడే వదిలేశాడు.