Home » Delhi
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. శ్వాసకోశ సమస్యలతో ప్రజల ఇబ్బందులు
‘వచ్చే పోయే రైళ్లను..ఆ రైళ్లకున్న బోగీలను లెక్కపెట్టే ఉద్యోగం’అంటూ నిరుద్యోగుల నుంచి రూ.2.6కోట్లు దోచేసారు కేటుగాళ్లు..
కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో అదుపుతప్పిన కారు ఫుట్పాత్పై ఉన్న పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.
ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ఫ్లిప్ కార్ట్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఆన్ లైన్ లో యాసిడ్ అమ్మినందుకు గానూ వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని నేను ఇండియాకు మరోసారి గుర్తు చేస్తున్నాను. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నారు. ఆయన ఇండియాకు ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన ప్రధాని అయ్యే వరక�
BRS పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో హిమాన్షు సందడి
బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో కలకలం రేపింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇవ�
హస్తినలో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈకార్యక్రమానికి యూపీ మాజీ సీఎం, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు. పలువురు రాజకీయా నాయకులు,హర్యానా,పంజాబ్,యూపీ, బీహార్ కు చెందిన రైతు సంఘాల నాయకులు హా
ఐదు రోజులు ఢిల్లీలోనే గులాబీ బాస్ మకాం
రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్