Home » Delhi
ఈ ఘటనలో అంజలిదే తప్పు అనేలా నిధి మాట్లాడుతోంది. ప్రమాదం జరిగినప్పుడు అంజలి స్నేహితురాలు నిధి ఆమెతోనే ఉంది. ఘటన జరిగిన తర్వాత అక్కడనుంచి తప్పించుకుని, ఇంటికి పారిపోయింది. ఆ సమయంలో పోలీసులకు లేదా అంజలి కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అనిపించలే�
రాహుల్ గాంధీ ఈ యాత్రకు బయల్దేరిన తర్వాత నుంచి ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో సోనియా గాంధీ బాధ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కర్ణా�
జూన్ నెలలో సైతం ఇదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ సమయంలో ఆమెకు కొవిడ్ సోకడంతో ఇక్కడే చికిత్స తీసుకున్నారు. జూన్ 12న ఆసుపత్రిలో చేరగా, జూన్ 18న డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత కూడా కోవిడ్ అనంతరం సమస్యలతో చెకప్లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆ�
డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 31వ తేదీ నాటికి ఢిల్లీలో మద్యం విక్రయాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ వారం రోజుల్లో రూ. 218 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. అంటే దాదాపు 1.10 కోట్ల మద్యం బాటిళ్లు అక్కడి మందుబాబులు తాగేశారన్నమాట.
హిట్ అండ్ రన్ కేసుతో అట్టుడుకుతున్న ఢిల్లీ
ఆదివారం అర్ధరాత్రి 03.00 గంటల సమయంలో ఢిల్లీ సుల్తాన్పురి ప్రాంతంలో అంజలి స్కూటీపై వెళ్తుండగా ఒక కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె కారు చక్రంలో ఇరుక్కుంది. అయినప్పటికీ ఆ కారును ఆపకుండా అందులోని వ్యక్తులు అలాగే లాక్కెళ్లారు.
ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఆదివారం వేకువఝామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ఒక సీనియర్ సిటిజన్ కేర్ హోమ్ (వృద్ధాశ్రమం)లో ఆదివారం తెల్లవారుఝామున ఐదు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు అంటుకున్నాయి.
ఢిల్లీ, హర్యానాలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. గురుగామ్, హర్యానాలోని శెరియా, ఝజ్జర్, ఢిల్లోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
Rishabh Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురైన ఘటనలో మరో విషయం బయటకు వచ్చింది. రోడ్లపై గుంతను తప్పించే క్రమంలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. నిద్రమత్తు వల్లే రిషబ్ పంత్ కారును డి�
ఢిల్లీలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పోలీసులు భద్రత పెంచారు. భారత్ జోడో యాత్రకు సరైన భద్రత కల్పించడం లేదంటూ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఢిల్లీ పోలీ