Home » Delhi
శానిటేషన్ వర్కర్పై దాడి చేయడం బీజేపీ వైఖరికి నిదర్శనం అని ఆప్ విమర్శించింది. ఆ పార్టీ నేత రాఖీ బిర్లా మాట్లాడుతూ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు, నిరాశతోనే ఇలా బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు జగన్ ఢిల్లీలోని జన్ పథ్ చేరుకుంటారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురిని జగన్ కలుస్త
ఉత్తర ఢిల్లీ శివారులోని భల్స్వా ప్రాంతంలో గత బుధవారం నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్నకు గురైంది. కార్మికుడి కుటుంబానికి చెందిన చిన్నారి, తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కిడ్నాపైంది. రాత్రి వరకు పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేష�
మంగళవారం సాయంత్రం జగన్ ఢిల్లీ వెళ్తారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రధానితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గతంలో కూడా అనేకసార్లు జగన్ ప్రధానిని కలిసి, రాష్ట్రాన�
ప్రతిభావంతులైన కళాకారులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరుచూ వైరల్ అవుతుంటాయి. తమకు వచ్చిన కళతో ప్రజలను మంత్రముగ్దులను చేస్తుంటారు ఆర్టిస్టులు. తాజాగా, ఓ వ్యక్తి ఇసుకతో క్షణాల్లో హనుమంతుడి బొమ్మ వేసి అందరినీ అలరించాడు. ఇందుక�
రాహుల్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెసేతర పార్టీలు సైతం పాలు పంచుకుంటున్నాయి. యాత్ర ప్రారంభం రోజే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలు ఈ యాత్రకు మద్దతుగా రాహుల్తో కలిసి నడ�
ఇక కొవిడ్ పేరుతో భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని, రాహుల్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి కమల నేతల్లో వణుకు పుట్టిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ కొట్ట పారేసింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ తన ఉనిక�
తమిళనాడులో ఎంకేఎం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నటుడు కమల్ హాసన్ కూడా శుక్రవారం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నాడు. ఢిల్లీలో ఆయన ఈ యాత్రకు హాజరవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీపై సుకేష్ చంద్రశేఖర్ మరో తాజా ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.