Home » Delhi
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నేడు తలపెట్టిన నిరసన ర్యాలీకి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. రామ్ లీలా మైదానంలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఈ ప్రాంగణానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో �
దేశంలో పెరిగిపోతోన్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రేపు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరసన తెలపనుంది. కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో కాంగ�
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఢిల్లీకి వెళ్లారు. పార్టీ లైన్ దాటారన్న అధిష్టానం నోటీసులపై వివరణ ఇచ్చేందుకు రేపటితో గడువు ముగియనుంది. రాజాసింగ్ జైల్లో ఉన్నందున వివరణ ఇచ్చేందుకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని రాజాసింగ్ భార్య అధిష్టానాన
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ‘ఆపరేషన్ కమలం’ పేరుతో సాగిన ఈ కుట్రపై విచారణ జరపాలని ‘ఆప్’ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నేతలు నిరసనకు దిగారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి ‘వర్చువల్ స్కూల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూ�
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.100 కోసం ఒకరిని కత్తితో పొడిచి హత్య చేశాడో వ్యక్తి. నిందితుడు 36 ఏళ్ళ లాల్ బాబును 2 గంటపాటు వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. మోతీ నగర్లో నివాసం ఉండే లాల్
దాదాపు అన్ని రకాల నేరాల్లో దేశ రాజధాని ఢిల్లీ ముందు వరుసలో ఉంది. మహిళలపై జరిగిన వివిధ రకాల నేరాల్లో మిగతా నగరాలకంటే కొన్ని రెట్లు ఎక్కువ కేసులు ఢిల్లీలో నమోదు అయ్యాయి. కిడ్నాపింగ్ 3948, భర్త వేధింపులు 4674, చిన్నారి బాలికలపై అత్యాచారాలు 833 కేసులు 2021
అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుందని తాను ఊహించలేదన్నారు ఉద్యమకర్త అన్నా హజారే. కొత్త మద్యం పాలసీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను విమర్శిస్తూ అన్నా హజారే రెండు పేజీల లేఖ రాశారు.
ఢిల్లీ అసెంబ్లీ వద్ద గత రాత్రంతా పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు. ‘అవినీతికి పాల్పడింది మేము కాదు మీరే’ అంటూ ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఉంటే మహాత్మా గాంధీ వ�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ఆపరేషన్ లోటస్’ను రుజువు చేయడానికే తాను ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టానని అన్నారు. తమ విచ్ఛిన్నం చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని