Home » Delhi
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి హైదరాబాద్ లో సోదాలు చేస్తున్నారు. 25 బృందాలుగా ఏర్పడిన ఢిల్లీ ఈడీ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా �
కేజ్రీవాల్ కాన్వాయ్లో 27 వాహనాలు ఉంటాయని, కానీ ఆయన ఆటోలో ప్రయాణం కోసం పోలీసులతో గోడవ పడడం ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టడానికేనని ఢిల్లీ బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధురి విమర్శించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. ఒక ఆటో డ్రైవర్ �
గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ 'ఆపరేషన్ లోటస్'ను అన్ని రాష్ట్రాలలో చేపడుతోందని మండిపడ్డారు. పంజాబ్లో రూ.25 కోట్లతో ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించారని ఆరోపించారు. గోవాలో ఎమ్మెల్యేలను ఎంత ధ�
ఆదిపురుష్ మూవీలో రాముడి పాత్రను పోషిస్తున్న హీరో ప్రభాస్..ఈ ఏడాది ఢిల్లీలోని లవ్కుశ్ రాంలీలా మైదానంలో రావణ దహనం చేయనున్నారు. లవ్కుశ్ రాంలీలా కమిటీ ప్రభాస్ను కలిసి అక్టోబర్ 5న దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మను దగ�
ఢిల్లీలో విషాదం నెలకొంది. తల పక్కన పెట్టుకున్న సెల్ ఫోన్ పేలడంతో ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసింది. అర్ధరాత్రి సమయంలో సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందారు.
నోయిడాలో మరో మహిళ, మరో సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడింది. ఇక్కడ కూడా గేటు త్వరగా తెరవలేదనే కారణంతోనే గార్డుపై దాడి చేసింది ఆ మహిళ. గత నెలలో కూడా నోయిడాలో ఒక మహిళ ఇలాగే సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విచారణ కొనసాగుతుండగానే, ఆ ప్రభుత్వంపై మరో ఫిర్యాదు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. బస్సు కొనుగోళ్లలో ఆప్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని సీబీఐకి ఫిర్యాదు చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు రెడీ అయ్యింది.దేశ రాజధాని ఢిల్లీలో నడిబొడ్డున నిర్మించిన సెంట్రల్ విస్టాను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సెంట్రలవ్ విస్టా ప్రారంభానికి ముందే మోడ�
బీజేపీ నుంచి విడిపోయి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సీఎం నితీశ్ కుమార్ జోరుమీదున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా..ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయటానికి చర్యలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా నితీశ్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వ�