Home » Delhi
‘‘ఎన్డీఏలో లేని పార్టీలను ఏకం చేయాలని నేను, శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రజల కోసం బీజేపీ చేస్తున్నది ఏమీ లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా పార్టీలు ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. ఈ కూటమికి నాయకుడు ఎవరన్న విషయాన్ని భవిష్యత్తులో నిర్ణయ�
ఢిల్లీలో బాణసంచాపై నిషేధం విధించింది ఆప్ ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీని ప్రకారం.. బాణసంచా అమ్మినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా నేరమే.
‘‘75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత ఉత్సవాలకు వారు ఏ పేరు పెట్టారు? ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ వేడకలు నిర్వహిస్తున్నారు. అమృత్ ఏంటీ? స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఈ ఉత్సవాలకు బాపూ మహోత్సవ్ అని పేరు పెట్టాల్సింది’’ అని నితీశ్ కుమ�
మామయ్య చెంపలపై కొడుతూ రెచ్చిపోయింది కోడలు. సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆ కోడలు నిర్వాకం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఆమెపై పోలీసు అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. తన తల్లితో కలిసి మామయ్యతో గొడవ పడింది ఆ పోలీసు కోడలు. ఢ�
లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తోన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ యాదవ్ ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, జేడీయూ నేత సంజయ్ ఝా కూడా ఈ సమావేశంలో పాల్�
తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసేలా ఒత్తిడి తేవడం వల్లే ఒక సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. అధికారులపై తన కేసు విషయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అతడొక ఆటోడ్రైవర్.. కానీ, ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయి. అతడి చరిత్రను తోడి చూస్తే మరిన్ని భయానక నిజాలు బయటపడ్డాయి. అతడు దేశం మొత్తం తిరుగుతూ ఇప్పటివరకు ఏకంగా 5 వేల కార్లు చోరీ చేశారు. కొందరిని హత్య చేశాడు. అతడికి ముగ్�
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడం.. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లడం, అక్కడ ఓడడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో �
నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మం
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నేడు తలపెట్టిన నిరసన ర్యాలీకి, 2024 లోక్సభ ఎన్నికల వ్యూహాలకు ఎటువంటి సంబంధమూ లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. దేశంలో పెరిగిన నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ ఈ నిరసన త