Home » Delhi
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన అవకతవకలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు మరోసారి దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ తో సహా ఢిల్లీ, పంజాబ
విజయదశమి నాడు ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ టీం సందడి చేసింది. ప్రభాస్తో పాటు దర్శకుడు ఓం రౌత్, నిర్మాతలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ లీలా కమిటీ ప్రభాస్ ని సత్కరించిన తర్వాత...........
అధికారికంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి ఢిల్లీలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈసీని ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కలవనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మ
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడిచిన వారంతా.. ఇప్పుడు 400 నుంచి 500
ఐఫోన్ పై మోజు ఓ కుర్రాడి ప్రాణం తీసింది. ఐఫోన్ కోసం రూ.72వేలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చకపోవడంతో అతడి ప్రాణమే పోయింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదలైన అరెస్టులు
మునిసిపల్ అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు ఓ అపార్ట్ మెంటు గేటు తీసుకుని లోపలికి వచ్చారు. అనంతరం అక్కడ ఉన్న ఓ బైకును చోరీ చేసి, అక్కడి నుంచి బయటకు వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించి, మెరుపు వేగంతో స్పందించిన అక్కడి స
ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు
దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిపిన దాడుల్లో దాదాపు 200 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.
సమాజంలో మృగాళ్ల నుంచి బాలికలకే కాదు.. బాలురకూ రక్షణ లేకుండాపోతోంది. ఢిల్లీలో 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, కర్రలతో దారుణంగా కొట్టి చంపేందుకు యత్నించి, వదిలేసి వెళ్లిపోయారు. బాధిత బాలుడి ప్రైవేటు భాగాల్లో మృగాళ్లు రాడ్ కూ�