Home » Delhi
ఢిల్లీ పరిధిలో టపాసులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. తాజా నిబంధనల ప్రకారం.. టపాసులు కాల్చినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా రూ.200 నుంచి రూ.5,000 వరకు జరిమానాతోపాటు, జైలు శిక్ష విధిస్తారు.
చిన్నారుల్ని బలమైన ఆయుధాలతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇకపోతే, నిందితులు బిహార్కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వారు భివండిలోని బాధితుల ఇంటికి సమ�
హైదరాబాద్లోనూ వాహన చోరీ కేసులు తరచూ నమోదవుతుంటాయి. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ సేఫ్ప్లేస్లో ఉన్నట్లేనని చెప్పొచ్చు. దేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు(9శాతం), చెన్నైలో(5శాతం) వాహన దొంగతనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముం
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రస్తుతం తుగ్లక్ రోడ్డులోని నివాసంలో వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని ఆదేశించారు.
అవినీతిలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆప్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని, దాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో బీజ
ఢిల్లీలో బాణసంచా తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మొహమ్మద్ మర్షుల్ (29) అనే వ్యక్తి 103 కిలోల బాణసం
‘నిన్ను రేప్ చేస్తాం’ అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ కి సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. హిందీ బిగ్ బాస్ షోలో సినీ దర్శకుడు సాజిద్ ఖాన్ను తీసుకోవడంపై స్వాతి ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు కారణం. తాజాగా, కేంద్ర
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మూడో వన్డే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచు న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అయితే, ఈ మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. మొదటి వన్డే మ్యాచులో లక్నోలో దక్షిణ
తనకిష్టమైన యూట్యూబ్ స్టార్ను కలవటానికి 13 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ 250కి.మీటర్ల ప్రయాణించాడు. .. కానీ పాపం..
YS షర్మిల అన్నంత పనీ చేశారు. ఢిల్లీ వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ సీబీఐ డెరెక్టర్కు ఫిర్యాదు చేసారు.