Home » Delhi
ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత మెరుగుపడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మరో రెండు మూడు రోజుల పాటు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కొనసాగించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు నాలుగో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు సమస్యలు, రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు.
ఢిల్లీలో మకాం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం పెండింగ్ సమస్యలతో పాటు ట్రైబ్యునల్ అంశంలో సీరియస్ గా ఉన్నారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టులపై పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారుల సమావేశం ముగిసింది. ఖరీఫ్, రబీ సీటన్లు కలిపి 115 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని మంత్రులు కోరారు.
కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కోసం రెండురోజులుగా తెలంగాణ మంత్రుల ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి 9 గం.లకు పీయూస్ గోయల్ ను కలుద్దామనుకున్న మంత్రులు నేడు మ.3 గంటలకు వాయిదా వేసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు. ఈ అంశంపై రేపు మరోసారి సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
సీఎం కేసీఆర్ ఆదివారం ఢిల్లీలో వెళ్లనున్నారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం రీత్యా దీపావళి బాణసంచా కాల్చటంపై నిషేధం జరుగుతోంది. ఈక్రమంలో ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం ఏంటో నాసా వెల్లడించింది.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ టీవీ డిబేట్స్ 'సందర్భం లేని ప్రకటనలను ప్రసారం'పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. టీవీలో పెడుతున్న చర్చలు అందరికంటే ఎక్కువ కాలుష్యాన్ని.....