Home » derogatory posts
సోషల్ మీడియా, యూట్యూబ్ లో కించ పరిచేలా పోస్టింగ్ లు పెడితే చర్యలు తప్పవని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, సినిమా ఇండస్ట్రీ, మహిళలను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని చెప్�
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్