dharna

    విజయవాడలో ఉద్రిక్తం : CAA, NRCకి వ్యతిరేకంగా ముస్లిం మహిళల ధర్నా

    February 25, 2020 / 02:20 PM IST

    విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది.  CAA NRC కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాత‌బ‌స్తీలోని పంజా సెంటర్ వద్ద పెద్ద సంఖ్య‌లో ముస్లిం మ‌హిళ‌లు మంగళవారం సాయంత్రం ఆందోళ‌న‌ చేపట్టారు.  పెద్ద ఎత్తున బయటకి వచ్చిన మహిళలు రోడ్డుపై భైఠాయించి నిర‌స�

    బిడ్డల కోసం భార్య ఇంటి ముందు ఐపీఎస్ అధికారి ధర్నా

    February 10, 2020 / 10:40 AM IST

    ఐపీఎస్ అధికారికీ కుటుంబ కష్టాలు తప్పలేదు. ఒక చిన్న కారణం వారి కుటుంబంలో చిచ్చు రేపింది. వారిద్దరినీ వేరు చేసింది. చివరికి కన్నబిడ్డల్ని చూడటానికి భార్య ఇంటి ముందు అర్ధరాత్రి వేళ ఐపీఎస్ భర్త ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజంలో వచ్�

    జగన్..అమరావతిని టచ్ చేస్తే కాలుద్ది : GN Rao కమిటీ నివేదిక ఏసీ రూమ్‌లోంచి వచ్చింది ప్రజల్లోంచి కాదు

    December 26, 2019 / 11:04 AM IST

    రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్న తుళ్లూరు రైతులకు వామపక్ష పార్టీ నేతలు మద్దతునిచ్చారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాటాలు చేసే సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులు రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నేత  నారాయణ మాట�

    మూడు రాజధానుల రగడ :పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన..మా బిడ్డల బతుకు ఏం కావాలి?

    December 18, 2019 / 05:44 AM IST

    ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సీఎం ప్రకటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలనీ..రాజధాని �

    అసెంబ్లీ ముందు ధర్నాకి దిగిన మాజీ సీఎం

    December 7, 2019 / 07:19 AM IST

    ఉన్నావ్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సమాజ్ వాది పార్టీ నేతలతో కలిసి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్  లక్నోలోని  అసెంబ్లీ గేటు ముందు ధర్నాకి దిగారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించార�

    ఇసుక కొరతపై టీడీపీ ధర్నాలు

    August 30, 2019 / 01:14 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేపట్టనుంది. ఈ మేరకు టీడీపీ శ్రేణులు 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ధర్నాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు ట్విట్టర్‌ ద్వారా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీప�

    ఇంటర్ మంటలు : కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు

    April 25, 2019 / 07:11 AM IST

    ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు దిగింది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ దగ్గర విజయశాంతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనుమతి లేదంటూ ఆమెను అరెస్�

    తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నా

    April 12, 2019 / 10:11 AM IST

    ఏపీలో పోలింగ్ ముగిసినా.. హీట్ మాత్రం తగ్గలేదు. తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నాకు దిగారు. వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున టీడీపీ కార్యకర్తలను దుర్భాషలాడారంటూ నిరసన తెలిపారు. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బూతుమల్�

    నిజామాబాద్ రైతుల ధర్నా: ‘గుర్తు’లు రాలేదు..ఎన్నికలు రద్దు చేయండి

    April 3, 2019 / 10:08 AM IST

    నిజామాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల క్రమంలో నిజామాబాద్ రైతులు వార్తల్లోకొచ్చారు. ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీకి దిగటం..నామినేషన్లు కూడా దాఖలు చేశారు నిజామాబాద్ పసుపు, ఎర్ర మొక్కజొన్నలు పండించే 185మంది రైతులు. ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 3) వారంతా లోక్ స�

    పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : కాంగ్రెస్

    March 3, 2019 / 12:35 PM IST

    పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు.

10TV Telugu News