Home » Doctors
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్ ను కూడా వదలడం లేదు. తెలంగాణ రాష్ట�
ఠాగూర్ సినిమాలో హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి డాక్టర్లు డబ్బులు దండుకునే సన్నివేశం చూసే ఉంటారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో అందులోనూ కార్పోరేట్ హాస్పిటళ్లలో కొందరు డాక్టర్ల కాసుల కక్కుర్తి అలాగే ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్ప�
కోవిడ్ -19 సోకి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తిరిగి వ్యాధికి గురైన ఘటన హాంకాంగ్లో చోటుచేసుకుంది. అక్కడి వైద్యులు ప్రకారం.. ఓ రోగిని రెండుసార్లు కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకుని మళ్లీ కరోనా సోకిన వ్యక్తుల్లో ప్రపంచంలోనే ఆ వ్యక్తి మొదటి వారు. ప�
చనిపోయిన బాలిక అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో చనిపోయిందనుకున్న బాలిక కళ్లు తెరవడంతో దుఖంలో మునిగిన ఆ కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. దాంతోపాటు ఆ ఘటనతో వారి కళ్లలో సంతోషం వెల్లివిరిసింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఓ గంట తర్వా�
కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయి ఉండగా.. వ్యాక్సిన్ కోసం, మందు కోసం శాస్వత పరిష్కారం కోసం పరిశోధకులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు. వైరస్ను అడ్డుకొనేందుకు
ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రష్యా ప్రకటించింది.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాక్సిన్ను ఆమోదించిన వెంటనే రష్యా కరోనావైరస్ వ్యాక్సిన్ను తయారు చేసినట్లు తెలిపింది. గమలేయ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్స�
బెంగళూరు నగరంలో కరోనా కేసులు అధికంగానే నమోదవుతున్నా…కరోనా వైరస్ సోకిన తల్లులకు బెంగళూరు వైద్యులు డెలివరీ చేశారు. 200 మంది చిన్నారులు ప్రస్తుతం ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. విక్టోరియా, వాణి విలాస్ ఆసుపత్రుల్లో వైద్యులు విశ�
పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ మరియు ఆస్పిరిన్ వంటి పెయిన్ కిల్లర్స్… దీర్ఘకాలిక నొప్పికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయని బ్రిటన్ ఆరోగ్య అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (నైస్) నుండి కొత్త ముసాయిదా మార్గ�
సొంత వైద్యంతోనే కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా చానెల్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే ప్రజలు కరోనా పాజిటివ్ సన్నిహితులను సంప్రదించి, వారు వాడిన మం�
కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే..ఆవిరితో సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు. దివ్య ఔషధంగా పనిచేస్తోందని ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి వెల్లడించింది. ఈ అలవాటు కరోనా చికిత్సలో అద్బుతంగా పనిచేస్తోందని, తాము చేసిన పరిశోధనలో సత్ఫలితాలు ఇచ్చినట్�