Home » Doctors
Hathras కేసులో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జేఎన్ మెడికల్ కాలేజీ ఇద్దరు మెడికల్ ఆఫీసర్లకు సంబంధం ఉందని తెలిసింది. 19 సంవత్సరాల దళిత యువతిని గ్యాంగ్ రేప్, మర్డర్ చేసిన కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానం రావడంతో ఉద్యోగాల్లో నుంచి వారిని తొలగిం�
Corona Cases Decline : కోరలు చాచిన కరోనా తోక ముడిచినట్టేనా..? రోజురోజుకి వైరస్ బలహీనపడుతోందా..? పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం సెకండ్ వేవ్కి సంకేతమా..? ఈ అనుమానాలు, సందేహాలు ఎలా ఉన్నా అక్టోబర్ నెలలో మరింత అలర్ట్గా ఉండాలంటున్నారు డాక్టర్లు. బయటకు వెళ్లినా జా
Coronavirus vaccine : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. వాక్సిన్ కోసం ప్రపంచ దేశాల్లో పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో వాక్సిన్ ప్రయోగాలు మూడో దశకు చేరుకోబోతున్నాయి. దీంతో ఈ ఏడాది చివరికల్లా వాక్సిన్ వస్తుందంటున్నారు శాస
tapeworm larvae : ఒక మహిళ మెదడులో చెంతాడంతా పెద్ద పురుగు (tapeworm larvae) జీవిస్తోంది.. ఈ పురుగును బయటకు తీసిన ఆస్ట్రేలియాలోనే డాక్టర్లే షాక్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతోంది 25ఏళ్ల barista అనే మహిళ. గత ఏడేళ్లుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతోంది. నెల�
Influenza-Covid-19 : ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తోడు ఫ్లూ సీజన్ కూడా వస్తోంది. ఇప్పటివరకూ Pandemic పిలిస్తున్నారు.. ఇన్ఫ్లూయెంజా ఫ్లూ ఎంట్రీతో ‘twindemic’ మహమ్మారిగా రూపాంతరం చెందబోతోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమై ఆరు నెలలు దాటేసింద�
Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి. 4 �
ప్రస్తుత సాంకేతిక సమాజంలో కేవలం రుచి కోసం అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే బియ్యం వినియోగానికి వస్తే.. ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రజలు తెల్ల బియ్యానే (పాలిష్ పట్టిన బియ్యం) వినియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచ
కరోనా రోగులకు గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్విరామంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కరోనా సోకిన గర్భిణులు మొదలుకొని.. చిన్నారులకూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారికి అన్నీ తామై కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇప్పటి వరకు 600 మంది గర్భిణ
మహిళ నోట్లో నాలుగు ఫీట్ల పామును వెలికి తీశారు వైద్యులు. ఒళ్లుగొగురుపొడిచే విధంగా ఉన్నీ ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. అసలు..ఆమె కడుపులోకి ఎలా వెళ్లింది ? అప్పటి వరకు ఆమె ఏం చేసింది..నమ్మబుద్ధి కావడం లేదు కదా..కానీ ఇది నిజంగానే జరిగింద
విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఓ పేకాట శిబిరంపై దాడి చేశారు. దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా విజయవాడ, గుంటూరులకు చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. https://10tv.in/mobile-phones-lorry-robbed-by-thieves-in-c