Doctors

    దాహార్తి తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డయాబెటిస్, గుండె జబ్బులు రావొచ్చు

    March 9, 2021 / 04:26 PM IST

    ఎండా కాలం వచ్చేసింది. అప్పుడే సూర్యుడు మండిపోతున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. సుర్రుమనే ఎండతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు దాహంతో గొంతులు ఎండిపోతున్నాయి. ఎంత నీరు తాగినా దాహం తీరడం లేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు నాన

    నర్సాపూర్‌ ప్రభుత్వాస్పత్రిలో దారుణం : వైద్యులు అందుబాటులో లేక నిండు గర్భిణి మృతి

    March 3, 2021 / 08:25 PM IST

    pregnant died in Government Hospital : మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు అందుబాటులో లేక ఓ నిండు గర్భిణి మృతి చెందింది. తిమ్మాపూర్‌కు చెందిన మహిళ డెలివరీ కోసం నర్సాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ �

    రూ.లక్ష శాలరీ.. భారీగా జీతాలు పెంచిన జగన్ ప్రభుత్వం

    March 2, 2021 / 11:02 AM IST

    ap government hike doctors salaries: వేతన సవరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డాక్టర్ల కల నెరవేరింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్‌ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు వేతన సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి వేతన సవరణ ఉత్తర్వులు అమల్లో

    మోడీ ప్రపోజల్ కి జై కొట్టిన పాకిస్తాన్

    February 19, 2021 / 03:07 PM IST

    Modi’s proposal భవిష్యత్తులో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని డాక్టర్లు మరో దేశానికి వెళ్లడానికి వారికోసం ప్రత్యేక వీసాలను రూపొందించాలని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇ�

    బైక్ గిఫ్ట్ ఇచ్చిన భార్య, భర్త బొటన వేలు కట్ అయ్యింది, సీన్ కట్ చేస్తే

    February 11, 2021 / 09:09 PM IST

    operation attaching thumb man : భర్తకు బైక్ లంటే యమ సరదా. బైక్ పై విన్యాసాలు చేయడం అంటే..అదొక పిచ్చి. దీంతో తన భర్తకు బైక్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంది. అనుకున్నట్లుగానే..బైక్ కొనిచ్చింది. కానీ..తర్వాత ఆ భార్య ఎంతో బాధ పడసాగింది. భార్య బాధ పడటానికి కారణం ఏంటీ అనుకుంటున్

    దేశంలో 30కోట్ల మందికి పైగా కరోనా? సర్వే

    February 4, 2021 / 11:11 AM IST

    Over 30 Crore Indians May Have COVID-19: 135కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఇప్పటివరకూ పావువంతు ప్రజలకు అంటే సుమారు 30కోట్ల మందికిపైగా కరోనా వ్యాపించి ఉండొచ్చని సర్వేలో తేలింది. ప్రభుత్వ సెరోలాజికల్‌ సర్వేకు చెందిన ఓ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చూపిస్తున్న క�

    కరోనా సోకి 162డాక్టర్లు..107నర్సులు..44 ఆశా వర్కర్లు మృతి

    February 2, 2021 / 03:46 PM IST

    Covid-19 దేశంలో కరోనా వైరస్ సోకడం వల్ల 162మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. దేశంలో ఎంతమంది డాక్టర్లు,నర్సులు,ఆశా వర్కర్లు కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు అని ఓ సభ్యు�

    గంగూలీకి మరో రెండు స్టెంట్ లు అమర్చిన వైద్యులు

    January 29, 2021 / 09:29 AM IST

    two more stents for Sourav Ganguly : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంగా బాధపడుతూ ఆయన బుధవారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు గంగూలీకి తాజా�

    రాజస్థాన్ మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్

    January 23, 2021 / 07:41 AM IST

    Rajasthan woman : రాజ‌స్థాన్‌కు చెందిన శార‌ద అనే మ‌హిళ‌కు 5 నెల‌ల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ రావడం సంచలనం రేపుతోంది. 31 సార్లు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా జ్వరం, నీరసం, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు శారదలో కనిపించడం లేదు. లక్షణాలు కనిపించకపోయినా క్రమంగా

    వైద్యుల మాయ : డెలివరీ చేశారు..కడుపులో బిడ్డ లేదంటున్నారు

    January 17, 2021 / 07:06 PM IST

    A strange incident in the Tirupati Government Maternity Hospital : తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వెళ్తే బిడ్డను మాయం చేశారు. డెలివరీ చేసిన వైద్యులు కడుపులో బిడ్డ లేదంటున్నారు. శశికళ అనే మహిళ కాన్పు కోసం రెండు రోజుల క్రితం తిరుపతి ప్రభ�

10TV Telugu News