Home » Doctors
అల్లోపతి, మోడరన్ మెడిసిన్ లపై యోగా గురు రామ్ దేవ్ మరోసారి కాంట్రవర్సిషయల్ కామెంట్లు చేశారు. గురువారం తన అరెస్టుపై ఛాలెంజ్ చేస్తూ ఓ వీడియోలో కనిపించారు. 'వాళ్ల బాబులు కూడా స్వామి రామ్దేవ్ను
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాందేవ్ బాబాపై సీరియస్ అయ్యింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని రాందేవ్ చెబుతున్నారని మండిపడింది. దేశం సంక
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లెక్కల ప్రకారం.. (ఢిల్లీలో ఉన్న వారితో కలిపి) 420 డాక్టర్లు కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.
దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.
కరోనా కట్టడిలో ఫ్రంట్లైన్ వర్కర్లు చేస్తున్న కృషిని మరోసారి ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోడీ.. తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంద�
కరోనా కష్టకాలంలో పేదల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్ కి, ఎవరు ఎలాంటి సాయం కోరినా చిరునవ్వుతో స్పందించే సోనూసూద్ కి ఇప్పుడు పట్టరాని కోపం వచ్చింది. డాక్టర్లను ఉద్దేశిస్తూ రియల్ హీరో సోనూసూద్ మూడు ప్రశ్నలు సంధించాడు. కొన్ని ఇంజెక్షన్లు అందుబ�
సిటీ మార్ సాంగ్ కు సల్మాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు వైద్యులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకొంటోంది.
కరోనా రోగుల చికిత్స కోసం వినియోగించే రెమ్ డెసివర్ ఔషధం గురించి ఎయిమ్స్ డాక్టర్లు కీలక సూచన చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు రెమ్డెసివర్ తీసుకోవద్దని వారు చెప్పారు. కొవిడ్ పేషెంట్ల కోసం ‘మెడికేషన్ అండ్ కేర్ ఇన్ హోం ఐసోలేషన్’ అనే వ�
తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.