Home » Doctors
ఎండు ద్రాక్షా ను తీసుకోవటం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ 30శాతం ఉంటుంది. ప్లేట్ లెట్ల సంఖ్య పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే మిగిలిపోయిన అన్నం విషయంలోను చాలా మంది ఇలాగే చేస్తుంటారు. ఉదయం వండిన అన్నం మిగిలిపోతే రాత్రికి తిరిగి వేడి చేసుకుని తినటం కొంతమందికి అలవాటు.
ప్రపంచంలో ఒక శాతం మంది కుడివైపు గుండెతో జన్మిస్తారని వైద్యులు చెబుతున్నారు. కుడివైపు గుండె ఉండటాన్ని డెక్స్ ట్రాకార్డియా అంటారు.
కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి.. నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఓ వైపు కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లి ఏజెన్సీ ప�
చికిత్సకు తగ్గని దీర్ఘకాల వ్యాధులతో చావుకు దగ్గరగా ఉన్నఅభిమానులను కలిసి వారి చివరి కోరికలు తీర్చూతూ ఉఁటారు సినిమా హీరోలు సెలబ్రిటీలు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బాలుడు తన అభిమాన హీరో సినిమా చూస్తూ చికిత్స చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.
సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రా
దేశవ్యాప్త నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్దమైంది.
ఫ్రంట్లైన్ వర్కర్స్కి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూనియర్ డాక్టర్ల ఎక్స్గ్రేషియా డిమాండ్ను నెరవేరుస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు �
నెల్లూరు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల ఘటనను జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
రుతుపవనాలు స్టార్ట్ అయ్యాయి. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. చాలామంది వర్షాలు పడితే కరోనా తగ్గుతుందని అపోహలో ఉన్నారు. కానీ వర్షాల వలన కరోనా ముప్పు అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.