Home » Doctors
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పైగా వారంతా ఒకే ఆసుపత్రికి చెందిన వారే. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా ఆ ఆసుపత్రి వైద్యులు తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌక�
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్ చైన్ను బ్రేక్ చేయడంతో పాటు కొ�
మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు.
మ్డెసివిర్ ఇంజక్షన్ కోసం కరోనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ ఇంజక్షన్లు అందుబాటులో లేవు.. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తన కొడుకును బ్రతికిచుకునేందుకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసం రింకీదేవీ అనే మహిళ చీ
కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తుంది. కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైనే నమోదవుతుంది. ఇక కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదు. దీంతో వారు సాధారణ వ్యక్తుల్లానే కనిపిస్తున్నారు.. కానీ వైరస్ మాత్రం సోకి ఉంటుంద
బీహార్ రాజధాని పాట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కరోనా కలకలం రేపింది.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. బెడ్లు ఫుల్ అయ్యాయి. జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఆసుపత్ర
ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరిలో 32 మందికి స్వల్ప లక్షణాలు ఉండగా, మరో ఐదుగురిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఐదుగురు ఆసుపత్రిలో చేరారు.
ఈ వేసవిలో అందరి చూపు పుచ్చకాయలపైనే ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. పైగా టేస్టీగా ఉంటుంది. దీంతో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వాటర్ మిలన్ ను తింటారు. మరి పుచ్చకాయ చాలా తియ్యగా ఉంటుంది కదా, షుగర్ పేషెంట్లు వాటిని తి�