Home » Doctors
డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది నగలు ధరించి, మేకప్ వేసుకుని ఆస్పత్రికి రావద్దని హర్యానా గవర్నమెంట్ ఆదేశించింది. ఫంకీ హెయిర్ స్టైల్ వేసుకోరాదని.. రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ స్పష్టంచేశారు.
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.
హైదరాబాద్ నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు నిర్వహించారు. రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా �
కర్ణాటకలో ఓ రోగి కడుపులో నుంచి 187 నాణేలను వెలికితీశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేసి 1.5 కిలోగ్రాముల కాయిన్స్ను తొలగించారు. ఎక్స్రే, ఎండోస్కోపీ చేసిన డాక్టర్లు అతని కడుపులో కాయిన్స్ ఉన్న�
రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్కే పాఠక్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు. వాగ్వాదం తర్వాత ఐఎంఏ సభ్యులంతా ఒక చోట కూర్చొని ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని చర్చించుకున్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జ�
వీరంతా పుణెకు చెందినవారని.. వారందరినీ హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా.. మహారాష్ట్ర వైద్యులు ఒమిక్రాన్ కేసులుగా గుర్తించారు.
హైదరాబాద్ లోని అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ లో కీహోల్ సర్జరీ జరిపిన డాక్టర్లు గంటల్లో 206రాళ్లను తొలగించారు. ఆరు నెలలుగా బాధపడుతున్న పేషెంట్ కు.. ఉపశమనం అందించారు.
జ్యోతి అనే మహిళకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన డాక్టర్లు కడుపులోనే దూది, వేస్ట్ క్లాత్ వదిలేశారు. దీంతో మూడు రోజుల పాటు జ్యోతి నరకం అనుభవించింది.
పోస్టుమార్టం చేయాలంటే రూ.15 వేలు లంచం
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా సాయిబాబా నగర్కు చెందిన ఆశీయా బేగం(21)ను గత రాత్రి డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు షాపూర్ నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వ�