Home » drone festival
దేశంలో డ్రోన్ల వినియోగం పెరుగుతోందని, భవిష్యత్తులో ఇండియా.. గ్లోబల్ డ్రోన్ హబ్గా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూ ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ను ఆయన ప్రారంభించారు.