Dudhwa Tiger Reserve

    82 ఏళ్ల తర్వాత కనిపించిన ఆరెంజ్ స్నేక్

    February 20, 2019 / 10:54 AM IST

    ఉత్తరప్రదేశ్ : అరుదైన నారింజ రంగు స్నేక్ యూపీలో ప్రత్యక్షమయ్యింది. 82 సంవత్సరాల తరువాత కనిపించిన ఈ కోరల్ కుక్రి భారతదేశంలోనే అరుదైన పాముగా గుర్తించబడింది. 1936లో దుద్వాలోనే తొలిసారి కనిపించిన ఈ సర్పం.. మళ్లీ ఇన్నేళ్లకు  దుద్వా టైగర్‌ రిజర్వ్‌(

10TV Telugu News