Home » durga agraharam
విజయవాడ దుర్గా అగ్రహారంలో జూన్ 25న జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయవాడ నగర డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు.
విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కత్తులతో హత్యచేసి పరారయ్యారు.