Home » electrocuted fence
తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. మూడు ఏనుగులు కరెంట్ షాక్ తో మృతి చెందాయి. ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో కంచె దాటుతుండగా విద్యుత్ షాక్ తగిలి మూడు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి.