Home » england
లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరు కదా? ప్రపంచ నంబర్ వన్ జట్టుపై సిరీస్ గెలిస్తే వచ్చే కిక్కు అలాగే ఉంది ఇప్పుడు భారత జట్టుకు.. ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది భారత్. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి ఐదో టీ20లో భార�
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ 64 హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 హాఫ్ సెంచరీతో కుమ్మేశారు.
టెస్టుల్లో పిచ్లు కీలక పాత్ర పోషించి టీమిండియా ఆధిపత్యం సాధ్యపడిందేమో.. టీ20ల్లో మాత్రం అంత తేలిక కాదని ఇంగ్లాండ్తో సిరీస్ ఆరంభం నుంచి క్లియర్గా ఉంది. తొలి మ్యాచ్లోనే టీమిండియాకు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ టీం..
ఇంగ్లాండ్తో నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ 8పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఒకటి నువ్వు.. ఒకటి నేను అన్నట్లుగా సాగుతోంది.
Sarah Taylor will work with men team : అన్ని రంగాల్లోను రాణించే మహిళలు క్రీడల్లో కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కేవలం పురుషుల మాత్రమే ఆడే ఆటల్లో కూడా తమ సత్తా చూపిస్తున్నారు. దేంట్లోనూ మేం తీసుపోం అంటున్నారు. ఆకాశంలో కూడా గెలుపు సంతకాలు చేస్తున్నారు. మహిళల ప్రత
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ప్రేక్షకులను అనుమతించకూడదు అని నిర్ణయించుకుంది బీసీసీఐ.
India vs England, 2nd T20: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బోణి కొట్టింది. కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. ఇషాన్ అరంగ్రేటం మ్యాచ్లో అదరగొట్టడంతో.. భూవీ, శార్ధూల్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్.. �
అహ్మదాబాద్, మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్.. టీమిండియాకు 165 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
IND sets target to England 125 runs : అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు 125 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. త
First T20 IND vs ENG : అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. 102 పరుగుల వద్ద టీమిండియా వెనువెంటనే రెండు విక