Home » england
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్యాడ్లు కట్టుకుని మైదానంలోకి వచ్చి హడావుడి చేసిన ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్, క్రికెట్ అభిమాని
పరాభవం వెంటాడుతున్నా ఆతిథ్య జట్టుపై పోరాడుతూనే ఉంది టీమిండియా. భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్ని భారత బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు.
County Cricket Club : టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా హాంప్షైర్ ఆటగాడు కెప్టెన్ జేమ్స్ విన్స్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే రోజు రెండు వేర్వేరు మ్యాచ్ లలో సెంచరీ, అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ససెక్స్, ఈసెక్స్తో జరిగిన మ్యాచ్ లలో హాంప్షైర్ కెప్టెన్ �
టీమిండియా క్రికెటర్కు ఇంగ్లాండ్ లో పర్యటనలో ఉండగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వ్యక్తిని హోం ఐసోలేషన్ లో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
టీమిండియా మహిళా జట్టుపై భారం పడింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ ఫైన్ కట్టాల్సి వచ్చింది.
బ్రిటన్ లోని వెంబ్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన యూరో 2020(ఫుట్ బాల్ టోర్నమెంట్) ఫైనల్లో ఇంగ్లండ్పై ఇటలీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. క్రికెట్ జట్టులో ఏడుగురికి కరోనా బారిన పడ్డారు.
టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ..ఏజ్ ఎంత ? మీరు చూపిస్తున్నది ఎంత ? అంటూ నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే..ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా సోనీ టెన్ ఛానెల్ టీవీలో డిస్ ప్లే అయ్యింది. ఇది గమనించిన నెటిజన్లు ఛానెల్
భారత మహిళల క్రికెట్ టెస్టు మ్యాచ్ లకు రెడీ అయిపోయింది. ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ లో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. 2021, జూన్ 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభ కానుంది.