Home » etala Rajender
ఆర్టీఐ కింద అధికారులు సమాచారం ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమని చెప్పారు.
8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడివని నిలదీశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారపర్వానికి మరికొద్దిసేపట్లో తెరపడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇచ్చారని..తనకు తన కుటుంబానికి ఏమన్నా జరిగితే సీఎం కేసీఆర్ దే బాధ్యత వహించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహానికి కమలనాధులు స్కెచ్ వేస్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ముఖ్య నేతలకు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లాక్ చేసేందుకు పక్కా వ్యూహాలు పన్నుతున్నారు. సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్
ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా బొంద పెట్టటం ఖాయం అంటూ మరోసారి కేసీఆర్ పై విరుచుకపడ్డారు ఈటల రాజేందర్. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఫ్రెండ్లీ పార్టీలుగా మారుతాయని ఈటల జోస్యం చెప్పారు.
ఢిల్లీలో తెలంగాణ నేతల మకాం
2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయాలని ఈ సమావేశంలో అమిత్ షా సూచనలు........
ఈటల సొంత నిర్ణయాలపై బీజేపీ ఫైర్..!
ఈటల సొంత నిర్ణయాలపై బీజేపీ ఫైర్..!