Home » Ex-India Cricketer
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఐదో టెస్టులో టీమిండియా గతిని మార్చేశాడు రిషబ్ పంత్. 146పరుగులతో టీమిండియా స్కోరు బోర్డును 416 పరుగులకు పరుగులు పెట్టించాడు. ఒకానొక దశలో 98/5తో ఉన్న జట్టుకు పంత్ - జడేజా భాగస్వామ్యంతో 222 పరుగులు